షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు..: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

జమిలి ఎన్నికలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో ముందస్తు ఎన్నికలు రావడం లేదా ఆలస్యం కావడం జరగదని తెలిపారు.

 Elections As Per Schedule..: Union Minister Anurag Thakur-TeluguStop.com

బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవీకాలం చివరి రోజు వరకు దేశానికి సేవలు అందిస్తారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తెలిపారని సమాచారం.

సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేయాలని బీజేపీ సర్కార్ అనుకోవడం లేదని వెల్లడించారు.కాగా ఇటీవలే ఒకే దేశం – ఒకే ఎన్నిక అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube