Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( CM Arvind Kejriwal ) ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు వచ్చే నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

 Ed Notices To Delhi Cm Arvind Kejriwal Once Again-TeluguStop.com

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) మనీలాండరింగ్( Money Laundering ) కేసులో భాగంగా ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ( ED ) తాజాగా ఎనిమిదో సారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది.

అయితే ఇన్నిసార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఈడీ నోటీసులను చట్ట విరుద్ధంగా జారీ చేస్తుందని కేజ్రీవాల్ పలుమార్లు ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube