CM Revanth Reddy : ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవద్దు..: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Cm Revanth Reddy : ఒక్క ఓటుతో ఏమవుతుందిల�-TeluguStop.com

ఈ ప్రాంతం రుణం తీర్చుకునే సమయం ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని ఎప్పుడూ అనుకోవద్దని తెలిపారు.ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి సోనియా గాంధీకి( Sonia Gandhi ) గిఫ్ట్ గా పంపాలన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.త్వరలో ఇక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీ( Cement Factory ) రాబోతుందని వెల్లడించారు.పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్న ఆయన రియల్ ఎస్టేట్( Real Estate ) రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు రావని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube