కార్తీకమాసంలో ఈ సమయంలో నిద్రిస్తే....కష్టాలు తప్పవా?

కార్తీకమాసం అనగానే ప్రతి రోజు స్నానాలు,పూజలు,ఉపవాసాలు గుర్తుకు వస్తాయి.ఈ నెల మొత్తం పూజలు భక్తి శ్రద్దలతో చేస్తే చాలా పుణ్యం వస్తుంది.

దాంతో అందరు మానకుండా ఈ నెలలో పూజలు,తల స్నానాలు,ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు.అయితే తల స్నానం సూర్యోదయానికి ముందే లేచి చన్నీళ్లతో తల స్నానము చేయాలి.

అంతేకాక తల స్నానం చేసే ముందు తలకు నూనె రాయకూడదు.ఆలా రాస్తే మంచిది కాదు.

ఈ మాసంలో అబద్దాలు ఆడటం, ఎదుటివారిని బాధ పెట్టడం, మోసాలు ఇలాంటివి అస్సలు చేయకూడదు.ఇలాంటివి ఏ మాసంలో అయినా చేయకూడదు.

Advertisement

కార్తీకమాసంలో అస్సలు చేయకూడదు.కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యమైనా పని.అయితే ఆ దీపంలో ఒక వత్తు వేయకూడదు.దీపంలో 2 వత్తులను వేసి మాత్రమే వెలిగించాలి.

అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు పడుకోకూడదు.ఎందుకంటే ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం.

అలా గాని పడుకుంటే శివకేశవులకు కోపం వస్తుందంట.ఈ మాసంలో మద్యాహ్నం గాని పడుకుంటే తీరని కష్టాలు వస్తాయని అంటారు.

కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో నిద్ర పోకుండా చూసుకోండి.

These Face Packs Help To Get Smooth Skin Details Face Packs
Advertisement

తాజా వార్తలు