జిల్లెల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్, మైనార్టీ కమిటీ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామ కాంగ్రెస్ కమిటీ యూత్, మైనార్టీ కమిటీ ని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్షులు గా ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుర్రాలగొంది పోషయ్య,ప్రధానకార్యదర్శి వుడుతాల నరేందర్, సహాయకార్యదర్శి నర్రా బాల్ రెడ్డి, ముఖ్యసలహాదారులు పబ్బతి లింగారెడ్డి, గిస కనకయ్య, సోషల్ మీడియా కన్వీనర్ కందుకూరి మనోజ్ కుమార్, యూత్ అధ్యక్షుడు శెట్టి నర్సింలు, ఉపాధ్యక్షులు సోన్నాయిల రాజు, ప్రధాన కార్యదర్శి మెడుదుల కుమార్,సోషల్ మీడియా కన్వీనర్ కందుకురి మనోజ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ సర్ధార్, ప్రధాన కార్యదర్శి గా ఎండీ సలీమ్ లను ఎన్నుకోవడం జరిగింది.

అనంతరం నియామక పత్రాలను అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసరి బాలరాజు యాదవ్, పబ్బతి కృష్ణా రెడ్డి, బూత్ కమిటీ నాయకులు బాలసాని ఉమేష్,మండల రైతు సెల్ అధ్యక్షులు పొన్నాల పరుశురాం,గుగ్గిళ్ళ భరత్ గౌడ్, శ్యామ్ లు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News