మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు మొకిరాల మహేశ్వరి ఆంజనేయులు దంపతులు అందించిన 20 చీరలను వేములవాడ రాజన్న ఆలయం వద్ద యాచక మహిళలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్ చల్లా సత్తయ్య, మీడియా మిత్రులు దూలం రఘు, సరిపల్లి లత మల్లేశం దంపతులు, విశ్వనాథుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.