రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి...!

నల్లగొండ జిల్లా:హాలియా మండలం( Haliya ) వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున జరగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం( Aregudem )కు చెందిన మధు అనే కానిస్టేబుల్న ల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్) గా పని చేస్తున్నాడు.

 Constable Dies In Road Accident , Haliya , Aregudem , Nalgonda , Constable, Roa-TeluguStop.com

మధు( Madhu ) మోటార్ సైకిల్‌పై నల్లగొండ వెళ్తుండగా అతడి బైక్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మధు మృతితో ఆరెగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube