వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల అవస్థలు..!!

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రాత్రి సమయంలో కరెంట్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది.

 Conditions Of Patients In Warangal Mgm Hospital..!!-TeluguStop.com

అదే సమయంలో జనరేటర్ కూడా మొరాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు గంట సమయం తరువాత కరెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఆస్పత్రి సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించేందుకు ఫోన్స్ చేసినప్పటికీ అర్థరాత్రి సమయం కావడంతో ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube