Jagananna Vidya Deevena : కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ పర్యటన.. విద్యాదీవెన నిధులు విడుదల

కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధులను విడుదల చేశారు.

 Cm Jagans Visit To Pamarru In Krishna District Education Funds Released-TeluguStop.com

ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు విద్యాదీవెన పథకం కింద సుమారు 26 లక్షల 98 వేల 728 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.ఇందుకోసం ఇప్పటివరకు వైసీపీ( YCP ) ప్రభుత్వ రూ.11 వేల 901 కోట్ల నిధులను విడుదల చేసింది.

కాగా 2023 త్రైమాసానికి 9,44,66 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ అన్నారు.ఈ విద్యాదీవెన( Jagananna Vidya Deevena ) పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.గత 57 నెలలుగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube