ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.ఈనెల 23వ తేదీన ఆయన జిల్లాలో పర్యటించనున్నారని సమాచారం.
ఇందులో భాగంగా జగనన్న శాశ్వత భూ హక్కు -భూ రక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అనంతరం నరసన్నపేట కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.