తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని మార్చండిః కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు.అనంత‌రం ఎయిర్ పోర్టులో షా తెలంగాణ రైతు సంఘాల నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.

 Change The Government In Telangana: Union Home Minister Amit Shah-TeluguStop.com

ఈ క్ర‌మంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు పెంచాల‌ని, రూ.6 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచాల‌ని రైతులు కోరారు.అలాగే విద్యుత్ చ‌ట్టం మార్చాల‌ని వేడుకొన్నారు.దీనికి స‌మాధానమిచ్చిన అమిత్ షా.విద్యుత్ చ‌ట్టాన్ని మార్చ‌డం కాదు, తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని మార్చండి అంటూ వ్యాఖ్య‌నించారు.అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube