తెలంగాణలో బీజేపీతోనే మార్పు సాధ్యం..: మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణ వచ్చాక కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.

 Change Is Possible In Telangana Only With Bjp..: Marri Sashidhar Reddy-TeluguStop.com

తెలంగాణలో బీజేపీతోనే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.టీఆర్ఎస్ ను ఎదుర్కొవడం కాంగ్రెస్ వల్ల కాదని తెలిపారు.

టీఆర్ఎస్ ను గద్దె దించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube