AP Deputy CM Kottu Satyanarayana : చంద్రబాబు కాపు జాతిని దగా చేశారు..: డిప్యూటీ సీఎం కొట్టు

ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( AP Deputy CM Kottu Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రంగా మండిపడిన ఆయన వంగవీటి రంగాను ( Vangaveeti Ranga )చంపించింది చంద్రబాబేనని ఆరోపించారు.

 Ap Deputy Cm Kottu Satyanarayana : చంద్రబాబు కాపు జ�-TeluguStop.com

కాపు ఉద్యమనేత అయిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని సైతం రోడ్డుకు ఈడ్చిన వ్యక్తి చంద్రబాబేనని తెలిపారు.చంద్రబాబు కాపు జాతిని దగా చేశారని తీవ్రంగా విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న డిప్యూటీ సీఎం కొట్టు రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube