ఏపీలో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇవాళ కూడా ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది.
ఈ మేరకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఈసీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.ఇందులో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం నిర్వహించనున్న ఈ భేటీలో సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.తరువాత ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేయనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy