ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష

ఏపీలో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇవాళ కూడా ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది.

 Central Election Commission Review On Second Day In Ap-TeluguStop.com

ఈ మేరకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఈసీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.ఇందులో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం నిర్వహించనున్న ఈ భేటీలో సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.తరువాత ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube