కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని రాజకీయ పార్టీలను కోరింది.
హామీలు ఇచ్చే ముందు మీ ముందున్న వనరులు ఏంటని ప్రశ్నించింది.ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
ఇష్టానుసారంగా చేసిన హామీలపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.