సచివాలయంలో 85 అదనపు పోస్టులు మంజూరు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

సచివాలయంలో 3వ బ్లాకు ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పలువురు సచివాలయ ఉద్యోగులు .పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డివెంకట్రామిరెడ్డి,సచివాలయఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ప్రభుత్వం 85 పోస్టులు సృష్టించారు.

 Cabinet Approves Proposal To Sanction 85 Additional Posts In Secretariat , Cabin-TeluguStop.com

సచివాలయంలో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి.గతంలో సచివాలయంలో పదోన్నతులు తక్కువగా వచ్చేవి.

సీఎం నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు మెరుగుపడ్డాయి.సీఎం జగన్ కు సచివాలయ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube