హైదరాబాద్ లోని కొత్త సోలార్ సైకిల్ ట్రాక్ పై గేదెల సవారీ

హైదరాబాద్ నగరంలో ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త సోలార్ సైకిల్ ట్రాక్ గేదెలకు అడ్డాగా మారింది.

అంతర్జాతీయ క్రీడలకు వేదిక కావాల్సిన ఈ ట్రాక్ పై గేదెలు తిరుగుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.అయితే 24 గంటల పాటు సీసీ టీవీతో పర్యవేక్షిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడేం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దాదాపు రూ.100 కోట్లతో హెచ్ఎండీఏ ఈ కొత్త సోలార్ సైకిల్ ట్రాక్ ను నిర్మించగా వారం రోజుల కిందటే మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు