సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయకేతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) కేంద్రంలోని సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో 12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్ల గెలుపు.

చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్న బీఆర్ఎస్ పార్టీ.

అన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ సైతం పోటీ.గులాబీ ప్యానల్ కే మొగ్గు చూపిన ఓటర్లు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం తో పని చేస్తామన్న బీఆర్ఎస్ నాయకులు.

ఘనంగా మాజీ ప్రధాని పివినరసింహారావు జయంతి వేడుకలు
Advertisement

Latest Rajanna Sircilla News