బీఆర్ఎస్ రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోంది..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.రైతుల పేరుతో రాజకీయాలు చేయొద్దని సూచించారు.

బీఆర్ఎస్ ( BRS ) రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.అయితే రైతులు( Farmers ) ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచామన్న భట్టి ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని విమర్శించారు.

ఈ వారం రిలీజ్ కానున్న క్రేజీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. కల్కి వల్లే అలా జరిగిందా?
Advertisement

తాజా వార్తలు