పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ అడుగులు వేస్తుంది.ఈ మేరకు మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జులను బీజేపీ ( BJP )అధిష్టానం నియమించింది.
ఇందులో భాగంగా ఏపీతో పాటు రాజస్థాన్, హర్యానాకు ఎన్నికల ఇంఛార్జులను నియమించింది.ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జులుగా అరుణ్ సింగ్( Arun Singh ) మరియు సిద్ధార్థ్ నాథ్ సింగ్( Siddharth Nath Singh ) లను నియామకం చేసినట్లు ప్రకటించింది.
కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.