బిగ్ బ్రేకింగ్: సీఎం జగన్ కి కోర్టు నోటీసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి హాట్ హాట్ గా ఉంది.ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్ కి కోర్టు నోటీసులు రావటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

 Ap Cm Ys Jagan Receives Notices From Court, Ys Jagan,2014 Elections,nampally Cou-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే సీఎం జగన్ కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమాన్లు జారీ చేయడం జరిగింది.  2014వ సంవత్సరంలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై అనుమతిలేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం తో.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడం జరిగిందని కోర్టులో కేసు దాఖలైంది.

ఈ కేసులో వైఎస్ జగన్ ను ఏ1 గా ఉండటంతో మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేయగా వారి పై ఉన్న కేసులు గతంలోనే కోర్టు కొట్టివేయడం జరిగింది.

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు జగన్ కోర్టుకు హాజరు కాకపోవటంతో,  తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయటం మాత్రమే కాక నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కి సమాన్లు జారీ చేసింది.ఖచ్చితంగా ఫిబ్రవరి 12వ తారీకున కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Telugu Andhra Pradesh, Nampally, Ys Jagan-Telugu Political News.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube