Bandi Sanjay: టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను పరామర్శించిన బండి సంజయ్..

మునుగోడులో నియోజకవర్గంలోని ఆరెగూడంలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడి వనస్థలిపురంలోని ఈవ్య ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న బీజేపీ నాయకులు మన్నే ప్రతాఫ్ రెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించిన బండి సంజయ్, రాణి రుద్రమ, సంగప్ప, మాజీ ఎంపీ బూర నర్సయ్య. రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్ పేట్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ఎం.

 Bandi Sanjay Visits Bjp Leaders Who Got Injured By Trs Leaders Attack Details, B-TeluguStop.com

రమేశ్ యాదవ్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్.

మునుగొడులో ఎన్నికలు సజావుగా జరిగిందేకు ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మునుగొడులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తిష్ట వేసి డబ్బులు పంపకాలు చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడు ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్ పేట్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ఎం.రమేశ్ యాదవ్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube