హరితహారంపై బండి సంజయ్ సెటైర్లు

తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.మొక్కల పేరుతో స్కాం.

లెక్కాపత్రం లేని హరితహారం స్కీం అంటూ ఎద్దేవా చేశారు.అడవులు రాలే.

కోతులు వాపస్ పోలేదని బండి సంజయ్ విమర్శించారు.నీతులు చెప్పే నీ నేతలే చెట్లను నరుకుతుంటే హరితోత్సవాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు.

కాగా రంగారెడ్డి జిల్లాలో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

Latest Latest News - Telugu News