సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన.
కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే వెంటనే రాజీనామా చేయించాలన్నారు.అదేవిధంగా ఉప ఎన్నికలు వస్తే నీ దమ్మెంటో.
మా పార్టీ పవరేంటో చూసుకుందాం అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.