దవడ పగిలిపోద్ది అంటూ ఫైర్ అయిన బాలయ్య..!

ఆహాలో అన్ స్టాపబుల్ షోతో బాలయ్య తన మార్క్ చూపిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు పది ఎపిసోడ్స్ దాకా వచ్చి ప్రేక్షకులను అలరించగా ఆహా ఫ్లాట్ ఫాం నుండి బాలయ్య మరో స్టెప్ వేశారు.

సోషల్ మీడియాలో పని పాట లేని వాళ్లు చేసే కామెంట్స్ పై బాలయ్య విరుచుకు పడ్డారు.బాలకృష్ణకి రవితేజకి గొడవ.

చిరంజీవికి బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడరట.ఇలాంటి సోషల్ మీడియా రూమార్స్ క్రియేట్ చేసే వాళ్లకి బాలయ్య స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా బాగైంది.దెబ్బకి దవడ పగిలిపోద్ది అని ఫైర్ అయ్యారు బాలకృష్ణ.

Advertisement

ఆహాలో సోషల్ మీడియా ట్రోల్స్, రూమర్స్ పై తనదైన మార్క్ లో స్పందించారు బాలకృష్ణ.అయినా సరే తప్పు చేసినా క్షమించేద్దాం అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో భాగంగా సోషల్ మీడియా కామెంట్స్ పై ఇలా స్పందించారు.అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబు తన సెన్సాఫ్ హ్యూమర్ తో అదరగొడుతున్నాడు.

వచ్చిన ప్రతి గెస్ట్ తో సరదాగా మాట్లాడి ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నారు బాలయ్య బాబు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు