చోడవరంలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. యాదవులపై దాడి

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు.పొలం విషయంలో యాదవులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Attack On Yadavs By Mla Followers In Chodavaram-TeluguStop.com

ఎమ్మార్వో సమక్షంలోనే ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.తహసీల్దార్ విచారిస్తుండగానే వైసీపీ నాయకులు దాడి చేశారు.

ఇంత జరుగుతున్నా తహసీల్దార్ చోద్యం చూస్తూ ఉండిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube