ఆర్జేడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మండిపాటు

నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.శవపేటిక అని ఎందుకు అంటున్నారన్న ఆయన ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చని తెలిపారు.

 Asaduddin Owaisi Angry Over Rjd's Comments-TeluguStop.com

ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ లేదని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేవలం వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రధాని మోదీ ప్రారంభించారని విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube