ఏపీలోని విపక్ష పార్టీ నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తాను కానీ, తన అనుచరులు కానీ భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.