ఏపి ముఖ్యమంత్రి జగన్ యజ్ఞోపవీతం వేసుకుని హిందువులా నటించే పరమతానికి చెందిన మోసగాడు అన్నారు

ఏపి ముఖ్యమంత్రి జగన్ యజ్ఞోపవీతం వేసుకుని హిందువులా నటించే పరమతానికి చెందిన మోసగాడు అన్నారు టిడిపీ నేత బోండా ఉమా.ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉమా.ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సతీసమేతంగా ఇప్పటివరకూ హిందూ దేవాలయాన్ని సందర్శించని హిందువులా నటించే మోసగాడు జగన్ అన్నారు.నేడు రాష్ట్రంలో అవినీతి పరిపాలన రాజ్యం ఏళుతుంది అనీ, అమ్మాయిలపై, మహిళలపై దాడులు పెరిగిపోయాయి అని మండిపడ్డారు.

 Ap Chief Minister Jagan Is A Swindler From Paramatman Who Pretends To Be A Hindu-TeluguStop.com

క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం ఏపి క్రైమ్ లో ఉన్నత స్థానంలో వుండటం సిగ్గుచేటు అన్నారు.త్వరలో ఈ అక్రమ, అవినీతి పరిపాలనకు స్వస్తి పలకాలి అని శ్రీవారిని ప్రార్థించాను అన్నారు బోండా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube