ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు.నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం.

 Ap Bjp Leaders In Delhi Over Ap Financial Status, Andhra Pradesh, Bjp, Delhi , A-TeluguStop.com

అయితే తాజాగా చేపట్టిన ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్థిక శాఖ పై కేంద్రానికి బిజెపి నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది.అడ్డదారుల్లో బ్యాంకుల వద్ద రుణాలు పొందుతున్నట్లు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

ఈ విషయం గురించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.కరోనా కష్టకాలంలో కేంద్రం ఏ ఒక్క రాష్ట్రానికి నిధులు ఆపలేదని తెలిపారు.

కేంద్రం పై నిందలు వేయడానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి అదే రీతిలో సజ్జల కి ఇటువంటి నైతిక హక్కు లేదని అన్నారు.అంతే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా దిగజారి మాట్లాడలేము అని అన్నారు సోము వీర్రాజు.

ఇదే క్రమంలో మరికొంత మంది కేంద్ర మంత్రులను కలిసి ఉన్న ఏ బిజెపి నేతలు నిధుల విషయంలో రివ్యూ కోరుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube