తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

యాంకర్: తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

 Ap Assembly Speaker Tammineni Sitaram Visited Tirumala , Ap Assembly Speaker , T-TeluguStop.com

టిటిడి అధికారులు దగ్గరవుండి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల స్పీకర్ తమ్మినేనిని మిడియా ప్రతినిధులు రాష్ట్ర రాజకీయాలు పై ప్రశ్నించగా ఆయన నిరాకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube