నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.హాస్టళ్లలో నీటి సౌకర్యం లేదని స్టూడెండ్స్ నిరసనకు దిగారు.

దీంతో కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.తమ సమస్యలపై ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో స్టూడెంట్స్ నిర్వహిస్తున్న ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన దిగిన విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు