ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్..!!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తోంది.

రామనవమి శోభాయాత్ర చేస్తే చంపేస్తామని గుర్తు తెలియని దుండగులు కాల్ చేసి బెదిరించారు.

గతంలోనూ ఇదే తరహాలో రాజాసింగ్ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.బెదిరింపుల వ్యవహారంపై స్పందించిన రాజాసింగ్.

ఫోన్ లో కాదు దమ్ముంటే నేరుగా రావాలని ఛాలెంజ్ చేశారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు