సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం

హైదరాబాద్ లోని సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.తాజాగా మృతురాలు అప్సరకు మూడేళ్ల క్రితమే చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాతో అప్సర వివాహం అయింది.

 Another New Angle In The Sarurnagar Manhole Murder Case-TeluguStop.com

అయితే తాజాగా కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ ఓ ఆడియోను విడుదల చేశారని తెలుస్తోంది.మహిళ హత్య గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానన్న ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లి తరువాత తన కుమారుడిని మానసికంగా వేధించిందని, ఈ క్రమంలో వేధింపులు తాళలేక కార్తీక్ రాజా బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆడియోలో పేర్కొంది.కార్తీక్ రాజా మరణం తరువాత అప్సర, ఆమె తల్లి కనిపించకుండా పోయారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube