రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.గురునానక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వంశీ అనే విద్యార్థి క్యాంపస్ లోనే పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 An Engineering Student Attempted Suicide In Rangareddy District-TeluguStop.com

వెంటనే గమనించిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా వంశీకి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వంశీ పటేల్ కాలేజీలో సీఎస్ఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడని సమాచారం.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube