Janasena Maddirala Venkataramana : జనసేన పార్టీకి ఊహించిన షాక్ ఇచ్చిన కుప్పం ఇన్చార్జి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతానికి భిన్నంగా జనసేన పార్టీ బలపడుతున్న సంగతి తెలిసిందే.ప్రజా పోరాటాలు చేస్తూ మరో పక్క ప్రభుత్వాన్ని నిలదీసే రీతిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.“జనవాణి” పేరిట ప్రజల ఇబ్బందులను తెలుసుకోవటానికి జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ రీతిగా జనసేన పార్టీ బలపడుతూ ఉన్న తరుణంలో కుప్పం జనసేన ఇన్ చార్జి మద్దిరాల వెంకటరమణ .తన పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి పార్టీ హైకమాండ్ ఇంటికి ఊహించని షాక్ ఇచ్చారు.

 Kuppam Incharge Gave An Expected Shock To The Janasena Party, Kuppam Incharge,-TeluguStop.com

2019 ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున వెంకటరమణ కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఓడిపోయిన గాని పార్టీ పరంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.కుప్పం నియోజకవర్గం అభివృధి కోసం పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న పీఏసీ కమిటీ తనని పట్టించుకోవటం లేదని.

ఆవేదన వ్యక్తం చేసి పార్టీకి మరియు పదవికి రాజీనామా చేసేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube