ఎప్పటికీ ప్రజల పక్షమే..: ఎమ్మెల్యే హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.అధికార లేక ప్రతిపక్షం ఏదైనా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని తెలిపారు.

 Always On The Side Of The People..: Mla Harish Rao-TeluguStop.com

వడ్లను బోనస్ తో కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేసిన హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం యావత్ రైతాంగం అంతా వేచి చూస్తోందని పేర్కొన్నారు.రూ.500 బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పండని ప్రశ్నించారు.ఇటీవల వచ్చిన తుఫానుతో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిచిందన్న ఆయన నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.డిసెంబర్ 9నే రైతులకు రైతుబంధు నగదు ఇస్తామన్నారన్న హరీశ్ రావు రైతులకు రూ.15 వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube