రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.వారి వెంట కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అక్కన పెళ్లి నరేష్, తేజ గౌడ్, నాగుల మహేష్ గౌడ్, దండుగుల తిరుపతి తదితరులు ఉన్నారు.

 Aadi Visited A Congress Worker Who Was Injured In A Road Accident-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube