రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

వారి వెంట కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అక్కన పెళ్లి నరేష్, తేజ గౌడ్, నాగుల మహేష్ గౌడ్, దండుగుల తిరుపతి తదితరులు ఉన్నారు.

వీడియో వైరల్: సెక్యూరిటీ గార్డ్​గా పిల్లి.. కథ మాములుగా లేదుగా..