ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.పౌరీ జిల్లాలోని రిఖినికల్ – బిరోఖాల్ రహదారిపై వెళ్తున్నబస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతులో ఉన్న నాయర్ నదిలో పడింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు బాధ్యతలు ఆసుపత్రికి తరలిస్తున్నారు.మరోవైపు మిగతా వారి కోసం రెస్క్యూటివ్ సభ్యులు గాలిస్తున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.