కేంద్రం చొరవ తో బల్క్ డ్రగ్ పార్క్ ను కాకినాడ కి కేటాయించడం జరిగింది..

బిజేపి ఎంపి జీ వీ ఎల్ కామెంట్స్ కేంద్రం చొరవ తో బల్క్ డ్రగ్ పార్క్ ను కాకినాడ కి కేటాయించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లోనైనా ఏపీ ప్రభుత్వం సరిగా పని చేయాలి.ఎనిమిది ఏళ్ళు గాఏపీ లో జరిగిన అభివృద్ది కి కేంద్ర ప్రభుత్వం కారణం పనులు కాలేదంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఐదు వేలు స్ట్రీట్ సభలు జరుపుతాము వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలు కి తెలియజేస్తాం.

 A Bulk Drug Park Has Been Allocated To Kakinada With The Initiative Of The Centr-TeluguStop.com

గతంలో ఉన్న టీ డీ పీ ప్రభుత్వం కూడా అభివృద్ధి ని పట్టించుకోలేదు.పెట్రోలియం కాంప్లెక్స్ కాకినాడ కి రాకుండా టీ డీ పీ, వైసీపీ రాజకీయాలు చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదు.కాకినాడ లో త్వరలో పాసింజర్ జెట్ టెర్మినల్ ప్రారంభం అవుతుంది.

బీజేపీ తెలుగు రాష్ట్రాలు పై ఫోకస్ పెట్టింది.దానికి తగ్గ కార్యాచరణ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం విషయంలో సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.జన సేన తో పొత్తులో ఉన్నాము.

కానీ ఎవరి పార్టీ అభివృద్ధి కి వారు ప్రయత్నం చేస్తారు.ప్రజాదరణ ఉన్న వారిని కచ్చితంగా కలుస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube