బిజేపి ఎంపి జీ వీ ఎల్ కామెంట్స్ కేంద్రం చొరవ తో బల్క్ డ్రగ్ పార్క్ ను కాకినాడ కి కేటాయించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లోనైనా ఏపీ ప్రభుత్వం సరిగా పని చేయాలి.ఎనిమిది ఏళ్ళు గాఏపీ లో జరిగిన అభివృద్ది కి కేంద్ర ప్రభుత్వం కారణం పనులు కాలేదంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఐదు వేలు స్ట్రీట్ సభలు జరుపుతాము వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలు కి తెలియజేస్తాం.
గతంలో ఉన్న టీ డీ పీ ప్రభుత్వం కూడా అభివృద్ధి ని పట్టించుకోలేదు.పెట్రోలియం కాంప్లెక్స్ కాకినాడ కి రాకుండా టీ డీ పీ, వైసీపీ రాజకీయాలు చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదు.కాకినాడ లో త్వరలో పాసింజర్ జెట్ టెర్మినల్ ప్రారంభం అవుతుంది.
బీజేపీ తెలుగు రాష్ట్రాలు పై ఫోకస్ పెట్టింది.దానికి తగ్గ కార్యాచరణ ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం విషయంలో సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.జన సేన తో పొత్తులో ఉన్నాము.
కానీ ఎవరి పార్టీ అభివృద్ధి కి వారు ప్రయత్నం చేస్తారు.ప్రజాదరణ ఉన్న వారిని కచ్చితంగా కలుస్తాము.