జక్కని మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన కెకె మహేందర్ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో జక్కని మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ద్వారా 50,000 /రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందచేసిన ఎమ్మార్వో జయంత్ కుమార్.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,ఎ ఎం సి డైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆర్ ఐ దినేష్,మాజీ సర్పంచ్ బైరీ శ్రీవాణి రమేష్,జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు మునిగేలా రాజు,మాజీ ఎంపిటిసి బైరినేని రాము,గుగ్గిళ్ళ భరత్ గౌడ్, గడ్డం మధుకర్,తదితరులు ఉన్నారు.

 Kk Mahender Reddy Visited Jakkani Mahesh's Family , Kk Mahender Reddy, Amc Direc-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube