రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు.రెవెన్యూ శాఖా -89ఎస్.
డి.సి.– 6ఎంపిడివో , బొయిన్ పల్లి -1ఎంప్లొయ్ మెంట్ – 7ఎంపిడివో, కోనరావుపేట్ – 2మునిసిపల్ కమీషనర్, సిరిసిల్ల – 19ఎంపిడివో, ఎల్లారెడ్డిపేట్ – 2హ్యాండ్ లూమ్స్ – 1ఎంపిడివో, తంగళ్ళపల్లి – 6ఎంపిడివో, వేములవాడ – 2ఎడ్యుకేషన్ – 3ఎస్పి ఆఫీస్ – 12ఎస్టి కార్పొరేషన్ – 5డిఆర్డిఏ – 5డిడబ్ల్యూఓ – 15మెడికల్ – 5మైన్స్ – 1అగ్రికల్చర్ – 7సివిల్ సప్లై – 3 ఎస్సి డెవలప్మెంట్ – 1ఎంపిడివో, ముస్తాబాద్ – 1సెస్స్ – 1ఎంపిడివో, చందుర్తి – 1సబ్ రిజిస్టర్ , సిరిసిల్ల – 1మునిసిపల్ కమీషనర్, వేములవాడ – 1మిషన్ భగిరథ, ఇంట్ర – 1ఫిషరీస్ – 1ప్రోహిబిషన్ – 1కో ఆపరేటివ్ – 1ఎంపిడివో, ఇల్లంతకుంట -1
మొత్తం – 2౦2
ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.







