మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురికి జైలు శిక్షతోపాటు, జరిమానా విధింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో మద్యం త్రాగి వాహనం నడిపిన 75 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ జరిపి కోర్టులో హాజరు పరచగా వేములవాడ కోర్ట్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నలుగురి వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా.ఐదుగురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష మరియు 2500 రూపాయలు జరిమానా.

 People Who Drove Vehicles After Drinking Alcohol Were Sentenced To Jail And Fine-TeluguStop.com

ఏడుగురు వ్యక్తులకు మూడు రోజుల జైలు శిక్ష, 2500 రూపాయలు జరిమానా.41 మంది వ్యక్తులకు 1500 రూపాయలు జరిమానా.12 మందికి 2500 రూపాయల జరిమానా.ఆరుగురికి 2500 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని వేములవాడ పట్టణ సిఐ బి.వీరప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube