ఎగువ మానేరు డ్యామ్ ను సందర్శించిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఎగువ మానేరు డ్యామ్ ను సందర్శించిన రాజన్నసిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగాయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,

 Brs District Presidents Visited Upper Maneru Dam, Brs District Presidents ,upper-TeluguStop.com

సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గంభీరావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సీనియర్ నాయకులు అందే సుభాష్, లక్ష్మణ్ రెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, పిల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube