ఎగువ మానేరు డ్యామ్ ను సందర్శించిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఎగువ మానేరు డ్యామ్ ను సందర్శించిన రాజన్నసిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగాయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గంభీరావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సీనియర్ నాయకులు అందే సుభాష్, లక్ష్మణ్ రెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, పిల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పదేళ్లుగా ఆ వ్యక్తి ప్రేమలోనే… మొత్తానికి క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!