జన్మదిన వేడుక విందు లో ఘర్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన విందులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.

 Clash At The Birthday Celebration Dinner , Birthday Celebration Dinner, Bhumaiy-TeluguStop.com

గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.గ్రామానికి చెందిన భూమయ్య-మధు అనే యువకుల ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బండరాయి, గడ్డపారలతో దాడి చేసుకున్నారు.

దీంతో భూమయ్య తలకు తీవ్ర గాయం కాగా.జి.మధు, ఆర్.మధులకు స్వల్ప గాయాలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube