ఒరిగిన విద్యుత్ స్తంభంపై అధికారుల సిరియస్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్యగూడెం కాలనీలో పంట పొలాలలో 11కేవి విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయి,ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సోమవారం వివిధ దినపత్రికల్లో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించారు.

 Officials Are Serious About The Fallen Electric Pole, Govt Officials , Fallen El-TeluguStop.com

హుటాహుటిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టి,విద్యుత్ తీగలు సరి చేయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube