జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ ఆదేశం

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ( CS Shanti Kumari )ఆదేశించారు.ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగొద్దని,హైదరాబాద్ నుంచి సహాయ,సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 District Officials Should Be Vigilant, Cs Orders , Cs Shanti Kumari, Cs Orders-TeluguStop.com

పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్,ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube